ఏడుగురు మావోయిస్టులు మృతి | Seven Maoists Died In Sethagota Encounter | Sakshi
Sakshi News home page

ఏడుగురు మావోయిస్టులు మృతి

Aug 3 2019 1:20 PM | Updated on Mar 20 2024 5:22 PM

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా సీతాగోటా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉద‌యం స్థానిక రిజ‌ర్వ్ గార్డ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement