జార్ఖండ్‌‌లో దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురు.. | Seven of family commit suicide in Ranchi | Sakshi
Sakshi News home page

Jul 31 2018 7:55 AM | Updated on Mar 21 2024 6:15 PM

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు బలవన్మరణం చెందారు. రాంచీలోని కంకే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే సచ్చిదానంద ఝా(65), గాయత్రీ దేవీ(60) దంపతులకు దీపక్‌ (40), రూపేశ్‌ (30)కుమారులు కాగా దీపక్‌కు భార్య సోని, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement