బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం లోటస్పాండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్ను కోరినట్టు తెలిపారు. 14 పేజీలతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇచ్చినట్టు వెల్లడించారు.
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
Feb 9 2019 8:02 PM | Updated on Mar 20 2024 4:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement