బయటపడ్డ చిట్టీల కుంభకోణం | Rishab Chit Fund Private Limited Fraud At Secunderabad | Sakshi
Sakshi News home page

బయటపడ్డ చిట్టీల కుంభకోణం

Dec 20 2018 7:47 AM | Updated on Mar 22 2024 11:16 AM

రిషబ్‌ చిట్‌ఫండ్స్‌ ముసుగులో చిట్టీల పేరుతో వందల మందిని మోసం చేసిన ఘరానా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో చిట్‌ఫండ్స్‌ యజమాని శైలేశ్‌ కుమార్‌ గుజ్జర్‌.. ప్రజల నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న శైలేష్‌తో పాటు అతడి భార్య నందినిని అరెస్ట్‌ చేసి, తమకు న్యాయం చేయాలని దాదాపు 50 మంది బాధితులు బుధవారం సీసీఎస్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలను కలిశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement