చంద్రబాబుపై పోసాని ఫైర్‌ | Posani krishna murali slams Chandrababu naidu and Radha krishna | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై పోసాని ఫైర్‌

Mar 21 2019 11:52 AM | Updated on Mar 22 2024 11:29 AM

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తను ఏబీయన్‌ ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రసారం చేసిందని పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై పోసాని విరుచుకుపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement