రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు మరోమారు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి. వచ్చే ఏడాదికి సంబంధించి ఫీజులను పెంచేందుకు చర్యలు చేపట్టాయి. ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ అధ్యయనం ఇంకా కొనసాగుతుండగానే.. వచ్చే ఏడాది వసూలు చేసే ఫీజులపై యాజమాన్యాలు ఇప్పుడే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి.
Dec 9 2017 7:29 AM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement