శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం | Murdered Girl Name on Hajipura Tree | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం

May 18 2019 6:45 PM | Updated on Mar 21 2024 11:09 AM

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి హతమార్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement