ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. మంత్రి కాన్వాయ్లోని ఓ కారు ఐదేళ్ల బాలుడిని బలితీసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కూడా వాళ్లు ఆపకుండా వెళ్లిపోవటం మరింత విమర్శలకు దారితీస్తోంది.
Oct 29 2017 3:38 PM | Updated on Mar 21 2024 11:26 AM
ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. మంత్రి కాన్వాయ్లోని ఓ కారు ఐదేళ్ల బాలుడిని బలితీసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కూడా వాళ్లు ఆపకుండా వెళ్లిపోవటం మరింత విమర్శలకు దారితీస్తోంది.