కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం | KR Ramesh Kumar elected as Karnataka Assembly Speaker | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం

May 25 2018 12:57 PM | Updated on Mar 21 2024 8:29 PM

గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్ కుమార్ స్పీకర్‌ అయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement