అసెంబ్లీ చర్చ సమయంలో టీడీపీ తన బుద్ది చూపింది | Koramutla Srinivasulu Speech At AP Assembly Media Point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ చర్చ సమయంలో టీడీపీ తన బుద్ది చూపింది

Jul 30 2019 5:47 PM | Updated on Mar 20 2024 5:21 PM

19 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించామని ప్రభుత్వ విప్‌ శ్రీనివాసులు అన్నారు. గతంలో ప్రతిపక్షం గొంతు నొక్కారు.. కానీ తాము ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇచ్చామని తెలిపారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement