కార్తీక మాసం: భక్తులతో కిక్కిరిసిన గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు | Karthika masam, Devotees throng to Temples | Sakshi
Sakshi News home page

Nov 12 2018 8:25 AM | Updated on Mar 21 2024 10:49 AM

కార్తీకమాసం మొదటి సోమవారం విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement