జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం | Jammu and Kashmir: Four militants, soldier killed in Shopian encounter | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం

Nov 20 2018 10:57 AM | Updated on Mar 22 2024 10:55 AM

జమ్ము కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడితో పాటు నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టగా మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ప్రతికాల్పుల్లో ముగ్గురు నలుగురు మిలిటెంట్లు మరణించారని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement