ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ | IAS Officers Transferred In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Jun 4 2019 9:09 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్‌ జైన్‌, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement