ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు | Hyderabad , YS Jagan press meet | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు

Apr 11 2019 9:01 PM | Updated on Mar 22 2024 11:16 AM

తన ఓటమి తప్పదనే భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి దిగజారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement