తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ | High Court Angers On TS Government In Congress MLAs Petition | Sakshi
Sakshi News home page

Jul 27 2018 7:55 PM | Updated on Mar 22 2024 10:49 AM

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయింది. కోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసనసభలోకి అనుమతించడం లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర అ‍త్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement