ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట | Fires Coming Out From The Ground In Kurnool District | Sakshi
Sakshi News home page

ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట

Oct 13 2018 9:03 PM | Updated on Mar 20 2024 3:46 PM

జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement