నిర్భయ నలుగురు దోషులను ఒకేసారి ఉరి | Death Warrant Issued In Nirbhaya Case By Patiala Court | Sakshi
Sakshi News home page

నిర్భయ నలుగురు దోషులను ఒకేసారి ఉరి

Feb 17 2020 5:26 PM | Updated on Mar 22 2024 10:41 AM

 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు సోమవారం కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది.  ప్రస్తుతం వారున్న తీహార్‌ జైలులోనే వారిని ఉరితీయనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement