దండి యాత్ర ప్రారంభమైంది నేడే | Sakshi
Sakshi News home page

దండి యాత్ర ప్రారంభమైంది నేడే

Published Mon, Mar 12 2018 4:25 PM

సరిగ్గా 88 ఏళ్ల క్రితం, ఇదే రోజు అంటే, 1930, మార్చి 12వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 390 కిలోమీటర్ల దూరంలోని దండికి యాత్రను ప్రారంభించారు. భారత్‌లో విస్తారింగా దొరికే ఉప్పుపై కూడా బ్రిటిష్‌ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఈ దండియాత్రను ప్రారంభించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement