దండి యాత్ర ప్రారంభమైంది నేడే | On This Day 88 Years Ago, Gandhi Began Dandi March | Sakshi
Sakshi News home page

Mar 12 2018 4:25 PM | Updated on Mar 22 2024 11:07 AM

సరిగ్గా 88 ఏళ్ల క్రితం, ఇదే రోజు అంటే, 1930, మార్చి 12వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 390 కిలోమీటర్ల దూరంలోని దండికి యాత్రను ప్రారంభించారు. భారత్‌లో విస్తారింగా దొరికే ఉప్పుపై కూడా బ్రిటిష్‌ పాలకులు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఈ దండియాత్రను ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement