ఎవరి ప్రేరణతో దాడి జరిగిందో విచారణ జరిపించాలి | Conspiracy Behind Attack On YS Jagan Says GVL | Sakshi
Sakshi News home page

Oct 25 2018 5:49 PM | Updated on Mar 20 2024 3:51 PM

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌​ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతపైనే దాడి జరిగితే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement