ఏసీబీ పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం | CM YS Jagan Review On Anti Corruption Bureau | Sakshi
Sakshi News home page

ఏసీబీ పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం

Jan 2 2020 4:42 PM | Updated on Mar 21 2024 8:24 PM

 అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీపై సీఎం జగన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలంగా అంకిత భావంతో పని చేయాలని  ఈ సందర్భంగా సూచించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement