బాధితులకు సీఎం వైఎస్ జగన్‌ పరామర్శ | CM Jaganmohan Reddy meets boat tragedy survivors | Sakshi
Sakshi News home page

బాధితులకు సీఎం వైఎస్ జగన్‌ పరామర్శ

Sep 16 2019 11:47 AM | Updated on Mar 21 2024 8:31 PM

లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. క్షతగాత్రుల వద్దకు స్వయంగా వెళ్లి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్‌  వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, తదితరులు ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement