చంటిబిడ్డతో రాత్రంతా జాగారం | Chittoor: Husband Family Not Allowed in House Mother And Child | Sakshi
Sakshi News home page

చంటిబిడ్డతో రాత్రంతా జాగారం

Aug 10 2020 3:45 PM | Updated on Mar 21 2024 8:24 PM

వాల్మీకిపురం : ఓ యువతిని అత్తింటివారు ఇంట్లోకి రానీయలేదు. ఫలితంగా ఆమె రాత్రంతా చంటిబిడ్డతో కలిసి గుడిలో జాగారం చేసింది. తెల్లారాక మరోమారు వేడుకున్నా అత్తింటివారు కరుణించలేదు. అయినా “నా భర్త కావాలి.. నాకు న్యాయం చేయండి’ అంటూ చివరకు పోలీసులను ఆశ్రయించింది. వాల్మీకిపురం మండలంలో ఆదివారం జరిగిన హృదయ విదారక సంఘటన ఇదీ. చౌడేపల్లె మండలం చిట్టిరెడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె తేజస్విని(25)కి వాల్మీకిపురం మండలం ఓబుళంపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాలాజీ(30)తో  రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement