గజేంద్ర కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు