అప్పుకు.. గ్రాంట్‌కు తేడా తెలియని వ్యక్తి మంత్రి లోకేష్‌ | Sakshi
Sakshi News home page

అప్పుకు.. గ్రాంట్‌కు తేడా తెలియని వ్యక్తి మంత్రి లోకేష్‌

Published Sun, Aug 19 2018 12:31 PM

ఏపీ ప్రభుత్వం బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తూ గొప్పలు చెప్పుకోవడంపై పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.