ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్రెడ్డి బుధవారం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని విమర్శించారు