ప్రజాసంకల్ప పాదయాత్రకు రెండేళ్లు | AP CM YS Jagan Praja Sankalpa Yatra Completes Two Years | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్ప పాదయాత్రకు రెండేళ్లు

Nov 6 2019 8:09 AM | Updated on Mar 22 2024 10:57 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement