ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్‌లపై సీఈ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్‌లపై సీఈ ఆగ్రహం

Published Mon, Apr 15 2019 7:32 PM

 నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్‌ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు.  అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement