‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’ | AP BJP Leaders Meets Governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

Jul 3 2018 6:10 PM | Updated on Mar 21 2024 10:59 AM

‘ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పౌరుల హక్కులు, ప్రతిపక్ష పార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయి. బీజేపీ నేతలు అమిత్‌ షా, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement