నడ్డి విరిచే వడ్డీలకు చరమగీతం.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి కష్టం గుర్తించిన జగనన్న వారికి తోడు నీడగా నిలిచారు. ఏటా వారికి బ్యాంకుల ద్వారా ₹10వేలు ‘జగనన్న తోడు’ పేరిట అందిస్తున్నారు.
వరుసగా 8వ విడత.. జగనన్న తోడు కింద 3,95,000 మంది లబ్ధిదారులకు ₹418 కోట్ల వడ్డీలేని రుణాలు, ₹13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను నేడు జమ.. చిరువ్యాపారుల ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వం, జగనన్న తోడుతో వారి జీవితాల్లో వెలిసిన వెలుగులు.