‘లక్ష్మీ వీరగ్రంధం’ తీయడం చట్టవిరుద్ధం | lakshmi parvathi deekha at NTR Ghat | Sakshi
Sakshi News home page

Oct 26 2017 10:27 AM | Updated on Mar 21 2024 8:49 PM

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గురువారం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధపెట్టాయి. నా భర్తకు జరిగిన అన్యాయంపై ఎన్నో యేళ్లుగా పోరాటం చేస్తున్నా. తప్పనిసరిగా నా భర్త తోడు ఉన్నారు. ఆయన ఆత్మ నాకు అండగా ఉన్నారు. నా జీవిత చరిత్రపై లక్ష్మీ వీరగ్రంధం సినిమా తీయడం చట్టవిరుద్ధం

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement