తిప్పేదెవరో... గిర్రున తిరిగేదెవరో! | India, England in the second Test from today | Sakshi
Sakshi News home page

Nov 17 2016 7:53 AM | Updated on Mar 22 2024 11:05 AM

సాగర తీరాన చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కాబోతోంది. భారత్, ఇంగ్లండ్ జట్లు స్పిన్ పోరాటానికి సై అంటున్నారుు. తొలి టెస్టులో ఆధిపత్యం సాధించిన ధీమాతో ఇంగ్లండ్... తమ బలంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలనే కసితో భారత్ అమీతుమీ తేల్చుకోబోతున్నారుు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement