'నన్ను భౌతికంగా అంతం చేయడానికి ప్లాన్ చేసారు' | Vallabhaneni Vamsi Vs IG Seetharamanjaneyulu | Sakshi
Sakshi News home page

Jan 21 2014 7:09 PM | Updated on Mar 22 2024 11:13 AM

టీడీపీ నేత వల్లభనేని వంశీ, గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు మధ్య చిచ్చు మళ్లీ రేగింది. సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ తాజాగా డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ నక్సల్స్‌తో తనను చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement