టీడీపీ నేత వల్లభనేని వంశీ, గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు మధ్య చిచ్చు మళ్లీ రేగింది. సీతారామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వల్లభనేని వంశీ తాజాగా డీజీపీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ నక్సల్స్తో తనను చంపించాలని ఐజీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Jan 21 2014 7:09 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement