హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం సాధ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ యూటీ ప్రతిపాదనకు సంబంధించి ఎవరితో మాట్లాడలేదని అన్నారు. రాజ్యాంగం, చట్టప్రకారం తెలంగాణపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చిస్తున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. పనిలో పనిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి విశ్వాసపాత్రుడని కితాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జేడీ శీలం...హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ యూటీ సాధ్యం కాదు: దిగ్విజయ్
Published Tue, Oct 22 2013 3:37 PM
Advertisement
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement