‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు | TS Tet Guidelines Finalised | Sakshi
Sakshi News home page

Dec 24 2015 7:41 AM | Updated on Mar 21 2024 8:11 PM

లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యా కోర్సుల ఫైనలియర్ చదువుతున్నవారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగానే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement