అవసరమైతే పార్టీ పెడతాం | Sakshi
Sakshi News home page

అవసరమైతే పార్టీ పెడతాం

Published Fri, Feb 17 2017 2:39 PM

రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే తప్పకుండా పెడతామని జేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement