ప్రశాంత విశాఖకు ఉగ్రపీడ పట్టుకుందా? | Sakshi
Sakshi News home page

ప్రశాంత విశాఖకు ఉగ్రపీడ పట్టుకుందా?

Published Wed, Jul 13 2016 10:16 AM

తూర్పు తీరంలో కీలకమైన ఉక్కు నగరం విశాఖ ఇప్పటివరకు ప్రశాంతతకు మారుపేరు. అయితే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలు చూస్తే.. ఈ నగరాన్ని ఉగ్రపీడ పట్టుకుందా?.. అన్న అనుమానాలు..ఆందోళన రేగుతున్నాయి.