ఎన్నికలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు | Terror threat to next general elections says manmohan singh | Sakshi
Sakshi News home page

Nov 23 2013 12:20 PM | Updated on Mar 21 2024 6:35 PM

రానున్న సాధారణ ఎన్నికలను తీవ్రవాదులు ఆటంక పరిచే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో శనివారం విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసి రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement