'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి' | Rohith mother radhika demands to VC for mistakes of her son | Sakshi
Sakshi News home page

Jan 21 2016 6:49 PM | Updated on Mar 21 2024 8:28 PM

సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement