మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం! | Resurfacing Embrayar ' Scam | Sakshi
Sakshi News home page

Sep 11 2016 6:45 AM | Updated on Mar 21 2024 9:52 AM

మొన్నటి వరకు దేశాన్ని కుదిపేసిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మరవక ముందే యూపీఏ హయాంలో జరిగిందని భావిస్తున్న మరో విమాన కుంభకోణం తెరపైకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో బ్రెజిల్ విమాన సంస్థ ఎంబ్రాయర్‌తో కుదిరిన ఒప్పందంలో అవినీతిపై సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 208 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14వేలకోట్లు) విలువైన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయంటూ అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement