చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష్ సాధింపు చర్యలకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన శనివారం గుర్తు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కారణంతోనే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని రఘువీరా మండిపడ్డారు.
Jan 9 2016 2:10 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement