Sakshi News home page

త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం

Published Sun, Mar 26 2017 6:57 AM

ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement