మరో రాష్ట్రంలో 'తమిళ' డ్రామా | Move Over Tamil Nadu; Now, the Resort Politics of Nagaland | Sakshi
Sakshi News home page

Feb 20 2017 6:41 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు రిసార్టు రాజకీయాలు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ కు పాకాయి. ముఖ్యమంత్రి టి.ఆర్‌. జెలియాంగ్‌ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)కు చెందిన 40 ఎమ్మెల్యేలు బుధవారం తిరుగుబాటు చేశారు. వీరిని అసోంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్టుకు తరలించారు. దీంతో నాగాలాండ్‌ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement