బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తి | Modi josh in city | Sakshi
Sakshi News home page

Aug 7 2016 9:26 AM | Updated on Mar 20 2024 3:30 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లు, వేదికపై ఎంతమంది ఉండాలి, సభాధ్యక్షత, పార్టీలో అంతర్గతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శనివారం సమీక్షించారు

Advertisement
 
Advertisement
Advertisement