Sakshi News home page

పోలింగ్‌ నాడే.. మంత్రి అఖిలప్రియ...

Published Wed, Aug 23 2017 1:52 PM

మంత్రి భూమ అఖిలప్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేరీతిలో వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ రోజునే ఆమె వార్డుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం నంద్యాలలో ఇవాళ తిరగకూడదు.

Advertisement

What’s your opinion

Advertisement