గడిచిన మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను సమూలంగా మట్టుపెట్టే దిశగా ఇరాకీ సైన్యం, అమెరికా వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మోసుల్' కీలక ఘట్టానికి చేరుకుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారి మోసుల్ నగరంలోకి ప్రవేశించిన సైన్యాలు.. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చుట్టుముట్టినట్లు తెలిసింది.
Nov 2 2016 7:14 PM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement