గవర్నర్‌ రాక ఖాయం.. ఏం చేస్తారో ఉత్కంఠ! | governer vidyasagar rao to reach tamilnadu | Sakshi
Sakshi News home page

Feb 8 2017 7:34 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాట అత్యంత నాటకీయ రాజకీయ పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుపైనే ఉంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఇన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించిన గవర్నర్‌ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఆయన గురువారం చెన్నై రాబోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement