పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద మంగళవారం బొత్స, జేసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెబల్ అభ్యర్థుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయి.
Jan 28 2014 5:20 PM | Updated on Mar 20 2024 12:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement