తమిళనాడు సీఎంగా పళనిస్వామి | edapadi palaniswamy given chance as 12th chief minister of tamilnadu | Sakshi
Sakshi News home page

Feb 16 2017 12:31 PM | Updated on Mar 21 2024 8:11 PM

మిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి నియమితులయ్యారు. ఆయనను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆహ్వానించారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి తదితరులు లేఖ అందించడంతో గవర్నర్ ఆయనకు ముందుగా అవకాశం కల్పించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement