ఈవీఎంల ట్యాంపరింగ్‌ నిరూపించండి! | EC throws 'challenge' to parties to prove EVMs can be tampered | Sakshi
Sakshi News home page

May 13 2017 7:50 AM | Updated on Mar 21 2024 11:25 AM

ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల్ని ట్యాంపర్‌ చేసినట్లు నిరూపించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం(ఈసీ) సవాల్‌ విసిరింది. ఈవీఎంల్ని ట్యాంపర్‌ చేశారంటూ విపక్షాల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

Advertisement
 
Advertisement
Advertisement