ఎంసెట్ - 2 పేపర్ లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక సీఐడీ ఇవ్వనుంది. ఈ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎంసెట్ -2 లీకేజీలో అదుపులోకి తీసుకున్న తిరుమల్, విష్ణులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
Jul 29 2016 10:33 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement